Monday, August 30, 2010

తెలంగాణా వాదుల మూర్ఖత్వం

తెలంగాణా వాదుల మూర్ఖత్వం : ఉస్మానియా యునివర్సిటీ లో సీమంధ్ర ప్రొఫెసర్స్ పై జరిగిన దాడి అమానుషం , దుర్మార్గం ఎవరినా కాదంటారా ? కానీ కెసిఆర్ లాంటి , ఈటెల రాజేందర్ వంటి మూర్ఖ నాయుకుల కంటికి అది దాడి కాదంట ! నిరసన మాత్రమే తెలిపారంట! అంత మాత్రానికే సీమంధ్ర ప్రొఫెసర్స్ కింద పడిపోయారు అంట! Man Handling జరగలేదు అని కెసిఆర్ అంటున్నాడు అవునా ? వాడికి కళ్ళు ఉన్నాయా? పోయాయ ? TV lo రాష్ట్రము మొత్తం చూసారు కానీ ఈ తెరాస వాళ్ళకు మాత్రం కనిపించదు, కళ్ళు ఉంటె కదా వీళ్ళకి , రాజేందర్ అంటున్నాడు ఇటువంటి దాడులు ముందు ముందు ఇంకా జరుగుతాయి అంటున్నాడు వాడికి బుద్ధి ఉందా అని , కడుపుకు అన్నం తింటున్నడా? లేక మంది సంక నాకుతున్నడా ? దాడి చేసినట్లు వివరంగా ఉంటె , అసలు దాడి చేయలేదు , నిరసన తెలిపితే సీమంధ్ర ప్రొఫెసర్స్ కింద పడిపోయారు అంటున్నాడు ఈ కళ్ళు లేని కభోది ,

ఇపుడే ఇలా ఉంటె తెలంగాణా వచినా తరువాతా ఇంకా ఎలా ఉంటాదో ఉహించుకోండి ? అన్నదమ్ములా విడిపోదాం అనే చెప్పిన వాళ్ళు ఏమంటారు దాడే జరగలేదు అంటారు !!!! సిగ్గు సిగ్గు ... లేదు

No comments:

Post a Comment

Followers