Monday, August 30, 2010

తెలంగాణా వాదుల మూర్ఖత్వం

తెలంగాణా వాదుల మూర్ఖత్వం : ఉస్మానియా యునివర్సిటీ లో సీమంధ్ర ప్రొఫెసర్స్ పై జరిగిన దాడి అమానుషం , దుర్మార్గం ఎవరినా కాదంటారా ? కానీ కెసిఆర్ లాంటి , ఈటెల రాజేందర్ వంటి మూర్ఖ నాయుకుల కంటికి అది దాడి కాదంట ! నిరసన మాత్రమే తెలిపారంట! అంత మాత్రానికే సీమంధ్ర ప్రొఫెసర్స్ కింద పడిపోయారు అంట! Man Handling జరగలేదు అని కెసిఆర్ అంటున్నాడు అవునా ? వాడికి కళ్ళు ఉన్నాయా? పోయాయ ? TV lo రాష్ట్రము మొత్తం చూసారు కానీ ఈ తెరాస వాళ్ళకు మాత్రం కనిపించదు, కళ్ళు ఉంటె కదా వీళ్ళకి , రాజేందర్ అంటున్నాడు ఇటువంటి దాడులు ముందు ముందు ఇంకా జరుగుతాయి అంటున్నాడు వాడికి బుద్ధి ఉందా అని , కడుపుకు అన్నం తింటున్నడా? లేక మంది సంక నాకుతున్నడా ? దాడి చేసినట్లు వివరంగా ఉంటె , అసలు దాడి చేయలేదు , నిరసన తెలిపితే సీమంధ్ర ప్రొఫెసర్స్ కింద పడిపోయారు అంటున్నాడు ఈ కళ్ళు లేని కభోది ,

ఇపుడే ఇలా ఉంటె తెలంగాణా వచినా తరువాతా ఇంకా ఎలా ఉంటాదో ఉహించుకోండి ? అన్నదమ్ములా విడిపోదాం అనే చెప్పిన వాళ్ళు ఏమంటారు దాడే జరగలేదు అంటారు !!!! సిగ్గు సిగ్గు ... లేదు

Blind Leaders : KCR & Co

Kalvakuntla Chandrashekar Rao - Founder,Presid...Image via Wikipedia
Yes I will say and concern them as blind leaders are KCR and Co.

You know very welll about incident of the OU JAC against the Seemandhra teachers, It very clear in Media Clips but KCR saying "no one MANHANDLE there they just objected" ???

Is it correct?????? is KCR lost his EYES!,, is he Blind Man???

and one more bline man Etela Rajendar, he is telling we will continue like this in future also... is he dont have any shy???? he dont have eyes? blind Man?


Totally TRS Party is Blind Party, the voters who supported TRS also blinders becasue KCR and Co didn't lead Telanga in Progress for Last 10 Years, but the supported voter blind thats why they are voting to TRS Party.

Pliticians should have basics.. but KCR dont have.


Wednesday, August 18, 2010

సత్యం కంప్యూటర్స్ అదినేత రామలింగరాజు కు బెయిల్

సత్యం కంప్యూటర్స్ అదినేత రామలింగరాజు కు బెయిల్ : సత్యం కంప్యూటర్స్ ను ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించి పెట్టిన రామలింగరాజు కు షరతులతో కూడిన బెయిల్ లభించింది.

సత్యం : నిజంగా రామలింగరాజు మోసం చేసి ఉండవచు కానీ , ఆయన ఎంతమందికి తిండి పెట్టగలిగారు? అసలు కంప్యూటర్స్ అంటే సత్యం అనుకునే విధంగా అయన మలిచారు , కానీ పాపం అయన ఈ రోజు జైలు లో మగ్గుతున్నారు , అయన స్వయంగా తప్పు చేశాను అని చెపితే కానీ కనిపెట్టలేని అసమర్ద ప్రభుత్వాలు ఉన్నాయ్ , రామలింగరాజు చెప్పకపోతే ఇప్పటికి ఆయన రాజులనే ఉండేవాడు , కాదంటారా ? ఆయన చెపితే అరెస్ట్ చేసి జైలు లో పెట్టారు అంతే కానీ ఎవరు కానీ పెట్టలేదు.

ఆయన స్వయంగా అరెస్ట్ అవటం , నిజం జనానికి చెప్పటం అభినందనీయం , అదే సంయమలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించకపోవటం చాలా బాధాకరం.

ఇక ముందు అయినా ప్రభుత్వాలు తప్పు తెలుసుకుంటే మేలు ...

Wednesday, August 4, 2010

చిరంజీవి మారాలి, రాజకీయ అపరిపక్వత వీడాలి

చిరంజీవి మారాలి, రాజకీయ అపరిపక్వత వీడాలి :  చిరంజీవి ఇంకా రాజకీయాలను ఒంట పట్టించుకోలేదు, ఏమి మాట్లాడాలి , ఏది మాట్లాడకూడదు కూడా నేర్చుకోలేదు, అభిమానులు చాల వేదన పడుతున్నారు చిరంజీవి రాజకీయ ప్రస్తావన చూసి, కాంగ్రెస్ కు దగ్గర కావాలనే తపన ఎక్కువ అయిపొయింది. చుట్టూ ఉన్న కొటారి చెప్పినట్టు తప్ప సొంతంగా ఏ పనీ చేయలేకపోతున్నాడు.

జగన్ కాంగ్రెస్ వీడితే , రోశయ్య ప్రభుత్వాన్ని మేము మద్దతు ఇస్తాము అని పనికిరాని డైలాగ్ చెపుతున్నారు, తన ఎం. ఎల్ .ఎ లను కాపాడుకోలేని దుస్థితిలో ఉన్నారు. చిరంజీవి ఇంకా మారాలి , కాంగ్రెస్ కు దగ్గర అయ్యే ప్రయత్నాలు మాని , అభిమానులతో , ప్రజలతో , ప్రజా సమస్యలతో మమేకమైన నాడు ఈ సినీ చిరంజీవి నిజంగానే చిరంజీవి అవుతాడు రాజకీయాలలో ... ఏమంటారు ?

Followers